నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి 8అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము గో సంరక్షణ పధకమునకు శ్రీ V. సునంద కుమార్ రెడ్డి & శ్రీమతి G. ఉషారాణి, తిరుపతి వారు రూ. 1,00,000/-లు విరాళము ఇచ్చినారు. వీరికి దేవస్థాన ఉప కమీషనరు & కార్యనిర్వహణాధికారి J. ఏకాంబరం శ్రీ అమ్మవారి దర్శనము కల్పించి తీర్థ ప్రసాదములు అందజేసినారు.





