నేటి సాక్షి ధర్మపురి ప్లాస్టిక్ తో పర్యావరణానికి పెనుముప్పు..
ప్లాస్టిక్ రహిత ధర్మపురి లక్ష్యంగా ముందుకు..
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
ధర్మపురి:
ప్లాస్టిక్ తో పర్యావరణానికి పెనుముప్పని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది భూంరెడ్డి ధర్మపురి క్షేత్రంలో వివిధ అవసరాల నిమిత్తం క్లాత్ బ్యాగ్ అందించడానికి ముందుకు వచ్చారు.
శనివారం ఉదయం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్లాత్ బ్యాగులను పర్యావరణ పరిరక్షణ క్యాప్ లను ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ప్లాస్టిక్ ర హిత ధర్మపురి లక్ష్యంగా పెద్ద కొంత కాలంలో ధర్మపురి క్షేత్రంలో కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. ఇందులో భాగంగా స్వచ్ఛ గోదావరి ప్లాస్టిక్ రాదు రహిత ధర్మపురి నినాదాలు ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఎందుకు అధికారుల సైతం ప్రత్యేక చొరవ తీసుకొని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
Telangana
ప్లాస్టిక్ తో పర్యావరణానికి పెనుముప్పు..
Quick Summary:
ప్లాస్టిక్ రహిత ధర్మపురి లక్ష్యంగా ముందుకు..