నేటి సాక్షి నారాయణపేట, ఆగస్టు 17 (రిపోర్టర్ ఇమామ్ ),
మరికల్లో బిఆర్ఎస్ భారీ ధర్నా
కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ మరియు రైతు భీమా పథకాలను కొనసాగించాలని డిమాండ్.......
నేటి సాక్షి నారాయణపేట, ఆగస్టు 17 (రిపోర్టర్ ఇమామ్ ),
పేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని నేషనల్ హైవే–167 రహదారిపై కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ మరియు రైతు భీమా పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా నిర్వహించారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు భీమా పథకాలను ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా కొనసాగించాలని నాయకులు డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా రైతు కుటుంబాలకు భరోసాగా ఉన్న రైతు భీమా పథకాన్ని కూడా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.
అదేవిదంగా మరికల్ మండల స్థాయి ప్రజావాణి లో ఎంపిడిఓ పృద్విరాజ్ మరియు ఎం ఆర్ ఓ రాంకోటి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రైతులు,మరికల్ మండల సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, వార్డ్ సభ్యులు,మాజీ ప్రజాప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాలకు ఒక కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లంబడి తిరుపతయ్య తో పాటు హనుమ రెడ్డి కృష్ణారెడ్డి, అచ్చు శ్రీనివాసులు ,సురిటి శ్రీనివాసులు, చంద్రశేఖర్ , మతిన్, ఇబ్రహీంపట్నం రఘు, నర్సింలు, ఎలిగండ్ల హుస్సేన్, రాకుండ రాజేందర్ రెడ్డి, పెంట మీద నర్సింలు తదితరులు పాల్గొన్నారు.నేషనల్ హైవే–167 రహదారిపై కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ మరియు రైతు భీమా పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా నిర్వహించారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు భీమా పథకాలను ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా కొనసాగించాలని నాయకులు డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా రైతు కుటుంబాలకు భరోసాగా ఉన్న రైతు భీమా పథకాన్ని కూడా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.
అదేవిదంగా మరికల్ మండల స్థాయి ప్రజావాణి లో ఎంపిడిఓ పృద్విరాజ్ మరియు ఎం ఆర్ ఓ రాంకోటి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రైతులు,మరికల్ మండల సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, వార్డ్ సభ్యులు,మాజీ ప్రజాప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాలకు ఒక కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లంబడి తిరుపతయ్య తో పాటు హనుమ రెడ్డి కృష్ణారెడ్డి, అచ్చు శ్రీనివాసులు ,సురిటి శ్రీనివాసులు, చంద్రశేఖర్ , మతిన్, ఇబ్రహీంపట్నం రఘు, నర్సింలు, ఎలిగండ్ల హుస్సేన్, రాకుండ రాజేందర్ రెడ్డి, పెంట మీద నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Telangana
మరికల్లో బిఆర్ఎస్ భారీ ధర్నా కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ మరియు రైతు భీమా పథకాలను కొనసాగించాలని డిమాండ్.......
Quick Summary:
పేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని నేషనల్
